<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">పొగాకు ఉత్పత్తిలో బ్రెజిల్, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కర్నాటక, ఎపిలోనే సాగు అత్యధికం. పొగాకుపై ఏడాదికి రూ.20 వేల కోట్ల ఎక్సయిజ్ సుంకం, రూ.ఐదు వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి లభిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చిపెట్టడానికి కారకులైన పొగాకు రైతులంటే సర్కారుకు చులకన. వారికి గిట్టుబాటుధర కల్పనపై ఉదాసీనత.